విశాఖ ఉక్కు ప్రవేటికరణ పై విజయసాయిరెడ్డి కామెంట్స్..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతూ 120 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సమర్పించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు.విశాఖ ఉక్కు ప్రయివేటికరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో 120 మంది ఎంపీలతో సంతకాలు పెట్టించాము.

 Vijayasaireddy Comments On The Privatization Of Visakhapatnam Steel , Vijayas-TeluguStop.com

అవి కేంద్రానికి కూడా పంపాము.బీజేపీయేతర ఎంపీలు సైతం సంతకాలు పెట్టారు.

చంద్రబాబు, పప్పు నాయుడు దీనిపై పదే పదే విమర్శలు చేస్తున్నారు.కానీ దీని పై సంతకాలు పెట్టమంటే టీడీపీ సభ్యులు ఒక్కరు కూడా పెట్టలేదు.యాభై పై చిలుకు సంస్థల ను ప్రయివేటికరణ చేసిన ఘనత చంద్రబాబు ది.ఇక్కడ మాట్లాడే మాటలు ఒక్కటి కూడా టీడీపి ఎంపీలు ఢిల్లీలో మాట్లాడలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి కలిసి రమ్మని అడిగినా టీడీపీ సభ్యులు నిరాకరించారు టీడీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube