కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఈ మేరకు ఉత్తమ్ కుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
ఓడిపోతాననే భయం ఉత్తమ్ కుమార్ కు పట్టుకుందని ఎమ్మెల్యే శానంపూడి అన్నారు.అలాగే ఉత్తమ్ కుమార్ లా ప్యాకేజీ రాజకీయాలు చేయడం తనకు చేతకాదని చెప్పారు.
ఈ క్రమంలోనే ఉత్తమ్ ఎంత రెచ్చగొట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.ఉత్తమ్ కోసం పనిచేసే ఏజెన్సీ వాళ్లు తమ దగ్గర పని చేస్తున్నారన్న ఆయన ఉత్తమ్ తో చేతులు కలిపి గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
అయితే ఆ విషయం తనకు నిన్నటి వరకు తెలియదని చెప్పారు.సదరు ఏజెన్సీ సంస్థ ఇరువురికి పని చేయడం అనైతికమని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఏజెన్సీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy