రాష్ట్రంలో సీబీఐ విచారణను రద్ద పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శ

చేసిన అవినీతి కుంభకోణాలు బయటపడకుండా ఉండేందుకే రాష్ట్రంలో సీబీఐ విచారణను రద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.రాష్ట్రానికి సీబీఐ రాకుండా ఆపగలరేమో కానీ.

 Union Minister Kishan Reddy Criticized The Cancellation Of Cbi Investigation In-TeluguStop.com

మునుగోడు ఉప ఎన్నికతో పాటు రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ప్రజలు పాతరేసి ఇంటికి సాగనంపకుండా ఆపలేరని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube