తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో నిర్వహించిన సభకు ఆయన హాజరైయ్యారు.
ఈ క్రమంలో సభకు వచ్చిన వారికే ఆసరా పింఛన్లు ఇవ్వాలన్నారు.కాదని ఇతరులకు పెన్షన్లు ఇస్తే లాగు పగలగొడతానంటూ గ్రామ కార్యదర్శిని హెచ్చరించారు.
స్టేజ్ పైనే ఎమ్మెల్యే గాదరి వార్నింగ్ ఇవ్వడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.