హైదరాబాద్ బుద్దభవన్ వద్ద టీజేఎస్ నేత కోదండరాం మౌనదీక్ష

హైదరాబాద్ బుద్దభవన్ వద్ద టీజేఎస్ నేత కోదండరాం మౌనదీక్ష శ్రీకారం చుట్టారు.మునుగోడు లో ఎన్నికలు కోడ్ ఉల్లంఘన పై కోదండరాం నిరసన వ్యక్తం చేశారు.

 Tjs Leader Kodandaram's Silence At Buddha Bhavan In Hyderabad-TeluguStop.com

మునుగోడు ఉప ఎన్నికల్లో ఈసీ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసారంటూ కోదండరాం సంచలన ఆరోపణలు చేశారు.విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న అధికారులు మాత్రం నమ్మకు నిరుతున్నట్టు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube