జనగామ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.హైవేపై ఆగి ఉన్న డీసీఎంను ఓ కారు ఢీకొట్టింది.

 Three Killed In Road Accident In Janagama District-TeluguStop.com

పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుల్లో డ్రైవర్, క్లీనర్ తో పాటు ఆరేళ్ల పాప ఉన్నట్లు గుర్తించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube