తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖుకులు

ఇవాళ ఉదయం వి.ఐ.పి‌ విరామ సమయంలో సినీనటుడు సప్తగిరి, పాండిచ్చేరి హోం మినిస్టర్ నమస్మివయం వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.

 Thirumala Srivastava Has Been Visited By Many Celebrities ,thirumala Srivastava-TeluguStop.com

ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీ నటుడు సప్తగిరి మాట్లాడుతూ.

నూతన సినిమాలతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సప్తగిరి తెలిపారు.శ్రీవారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగిందని,అందరూ బాగుండాలని శ్రీనివాసుని ప్రార్ధించినట్లు చెప్పారు.

త్వరలో గూడుపుఠాని, గోల్డ్ మాన్ లు సినిమాలు విడుదల కాబోతున్నాయన్నారు.అలాగే మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube