సీఎం జగన్‎పై విషం చిమ్ముతున్నారు..: మంత్రి రోజా విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.సీఎం జగన్ పై కావాలనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు విషం చిమ్ముతున్నారన్నారు.

 They Are Spewing Poison On Cm Jagan..: Minister Roja Criticizes-TeluguStop.com

కానుకల పేరుతో పేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.ఇటీవల చోటు చేసుకున్న రెండు దుర్ఘటనలకు కారణం చంద్రబాబేనని మండిపడ్డారు.

ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే జనమే చంద్రబాబుని బాదుడే బాదుడు అంటారని తెలిపారు.అనంతరం లోకేష్ పాదయాత్ర వలన టీడీపీకే నష్టమని చెప్పారు.

లోకేష్ పాదయాత్రను ఆపాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube