ఛత్తీస్‎ఘడ్‎లోని నారాయణ్‎పూర్‎లో తీవ్ర ఉద్రిక్తత

ఛత్తీస్‎ఘడ్‎లోని నారాయణ్‎పూర్‎లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మత మార్పిడిలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివాసీలు చర్చిపై దాడికి దిగారు.

 There Is Intense Tension In Narayanpur In Chhattisgarh-TeluguStop.com

పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆదివాసీలు చర్చీని ధ్వంసం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఆదివాసీలు చేసిన రాళ్ల దాడిలో జిల్లా ఎస్పీకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube