కెజీబీవీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

రైస్ మిల్లు ను తొలగించాలంటూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేత.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి కేజీబీవీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి యందు వినతిపత్రం అందజేశారు.

 The Problems Of Kgbv Students Should Be Solved, Rajanna Sirisilla District , K-TeluguStop.com

ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్( Maraveni Ranjith Kumar ) మాట్లాడుతూ తంగళ్ళపల్లి కేజీబీవీ పాఠశాల ప్రక్కన గల వీరాంజనేయ రైస్ మిల్ నుండి వచ్చె దుమ్ము దుళి పోగతో విద్యార్థులకు శ్వాసకోశ కంటి చూపు సమస్యలతో అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కలెక్టర్ ని కోరారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ( ABVP ) రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్,జిల్లా కన్వీనర్ అక్కమ్ నాగరాజు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube