విశాఖలో కొనసాగుతున్న హైడ్రామా

విశాఖలో హైడ్రామా కొనసాగుతోంది.ఎయిర్ పోర్టు ఘటన కేసులో అరెస్ట్ అయిన జనసేన నాయకులు విడుదల అయ్యారు.

 The Ongoing Hydrama In Visakhapatnam-TeluguStop.com

అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట జనసేన కార్యకర్తలను పోలీసులు హాజరుపరిచారు.మొత్తం 92 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

వీరిలో 72 మందిని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో 9 మందికి విశాఖ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి.

మిగిలిన 61 మందికి బెయిల్ మంజూరు చేశారు.రూ.10 వేలు పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.అయితే తమను పోలీసులు హింసించారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube