కాంగ్రెస్‎తో సీట్ల సర్దుబాటుపై సీపీఐలో తర్జన భర్జన

కాంగ్రెస్ పార్టీతో పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటుపై సీపీఐ నేతలు కీలక భేటీ నిర్వహించారు.ఈ మేరకు హైదరాబాద్ లో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

 The Cpi Is At Loggerheads Over The Adjustment Of Seats With The Congress-TeluguStop.com

ఈ క్రమంలో కాంగ్రెస్ కేటాయించిన సీట్లపై వాడీ వేడి చర్చ సాగిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గ సీటుపై కూనంనేనికి, పల్లా వెంకట్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని సమాచారం.

అదేవిధంగా సీపీఐ అడిగిన బెల్లంపల్లి, మునుగోడు, కొత్తగూడెం, వైరా, హుజూరాబాద్ సీట్లలో మునుగోడుకు కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube