వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో స్పీడ్ పెంచిన సిబిఐ..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ స్పీడ్ పెంచింది.శుక్రవారం రఘునాథరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లను సిపిఐ విచారించడం జరిగింది.

 Cbi Speeds Up The Vivekananda Reddy Murder Case, Ys Vivekananda Reddy, Cbi, Mani-TeluguStop.com

ఫస్ట్ టైం ఈ కేసులో రఘునాధ రెడ్డి విచారణకు హాజరయ్యారు.ఇతను సీఎం క్యాంప్ కార్యాలయ సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్నారు.

వైసీపీ కార్యదర్శి శివశంకర్ రెడ్డి ని దాదాపు ఏడు గంటల పాటు సిబిఐ అధికారులు విచారించారు.గతంలో కూడా సిబిఐ సిట్.

బృందాలు పలు మార్లు ప్రశ్నించాయి.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని సిబిఐ రావటం జరిగింది.

అదే తరుణంలో డాక్టర్ భరత్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు విచారించారు.ఈ క్రమంలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు.మరోవైపు శివశంకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మణికంఠ రెడ్డి పై వివేకానంద రెడ్డి కూతురు సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Telugu Cbi, Shivashankara, Seize, Ysvivekananda-Political

ఈ నెల పదవ తారీఖున అనుమానితుడు తమ ఇంటి చుట్టూ 2సార్లు తిరగటం జరిగిందని.శివ శంకర్ రెడ్డి పై అనుమానం వ్యక్తం చేస్తూ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.ఏదిఏమైనా గత రెండు నెలల నుండి సిబిఐ.

ఈ కేసుకు సంబంధించి స్పీడ్ పెంచడంతో పాటు కీలకదశకు… కేసు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube