సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ దారుణ హత్య..

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది.చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం హత్యకు గురయ్యారు.

 The Brutal Murder Of Zptc Members Of Siddipet District..-TeluguStop.com

ఉదయం వాకింగ్ వెళ్లి వస్తుండగా మల్లేశంపై గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.కాగా ఈ దాడిలో మల్లేశం తలకు తీవ్రగాయాలు అయ్యాయి.

పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మల్లేశం మృతి చెందాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

అదేవిధంగా హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube