విజయవాడ చేరుకున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అస్తికలు

శాస్త్రోక్తంగా కృష్ణానదిలో నిమజ్జనం చేసిన మేకపాటి తనయుడు అర్జున్ రెడ్డి హాజరైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇవాళ చాలా దురద్రుష్టకరమైన రోజు గౌతంరెడ్డి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకున్నాం .మా మధ్యన గౌతంరెడ్డి లేకపోవడం బాధాకరం గౌతంరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా విభజించిన రాష్ట్రానికి వనరులు తక్కువ.

 The Ashes Of The Late Minister Mekapati Gautam Reddy Who Reached Vijayawada , Mi-TeluguStop.com

అయినా గౌతంరెడ్డి అహర్నిశలు కష్టపడ్డారు .దివంగత మంత్రి గౌతంరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తో పాటు మేము తోడుగా ఉంటాం

.

The Ashes Of The Late Minister Mekapati Gautam Reddy Who Reached Vijayawada

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube