జమ్మూకాశ్మీర్ లో రోజు రోజుకి రెచ్చిపోతున్న ఉగ్రవాదులు..!!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య భీకర పోరు సాగుతున్న సంగతి తెలిసిందే.ఈక్రమంలో.

సామాన్య జనుల తో పాటు జవాన్ లు ఉగ్రవాదులు కూడా మరణిస్తున్నారు.స్థానిక పోలీసుల సహాయంతో.

ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టిన భద్రత దళాలకి.గట్టిగానే దడ పుట్టిస్తున్నరు ఉగ్రవాదులు.

తాజాగా మరోసారి రెచ్చిపోయారు.శ్రీనగర్, పుల్వామా లో ఇద్దరు కాశ్మీరీయేతర వ్యక్తులను ఉగ్రవాదులు హత్య చేశారు.

Advertisement

పుల్వామా సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది.ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడులలో సామాన్యులతో పాటు జవాన్లు కూడా మరణించడం జరిగింది.

ఎక్కువగా సామాన్య జనుల ని టార్గెట్ చేసి ఇ ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉండటంతో భద్రత దళాలు.ఉగ్రవాదులతో పోరాడుతూ ఉన్నారు.

ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడులలో దాదాపు తొమ్మిది మంది జవాన్లు మరణించడం జరిగింది. మరో పక్క కేంద్రం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో.

ఎలాగైనా ఉగ్రవాదులను ఏరివేసే రీతిలో.భద్రతా దళాలను పంపుతోంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు