శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తెలుగు యువత నిరుద్యోగ రణం ప్రారంభం.హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు.
శ్రీకాకుళం నగరంలో భారీ ర్యాలీ.జగన్ నిరుద్యోగులను మోసం చేసారంటూ నినాదాలు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్.జగన్మోహన్ రెడ్డి గద్దె దిగేవరకూ నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామన్న నేతలు.పోలీసులు ర్యాలీని అడ్డుకున్నప్పటికి ముందుకు సాగిన తెలుగు యువత.
ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్స్…వైసీపీ ప్రభత్వం యువతను నమ్మించి మోసం చేసింది.
యువత ఓట్లతో సీఎం కుర్చీపై కూర్చున్న దొంగ జగన్.నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.
మూడున్నర ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు.రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేశారు.
వాలంటీర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారు.ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడు.
అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మరిచిపోయారు.