జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమా ఫైర్

జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమా ఫైర్ అయ్యారు.పన్నులతో వైసీపీ సర్కార్ ప్రజలను వేధిస్తుందని మండి పడ్డారు.

 Tdp Leader Bonda Uma Fire On Jagan Government-TeluguStop.com

చెత్త పన్ను రద్దు చేయకపోతే టిడిపి తరఫున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్నును రద్దు చేస్తామని వెల్లడించారు.

అనంతరంజగన్ పై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేకుండా పోయిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube