సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమే..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పేరు లేకుంటే విచారణకు వెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.రూ.100 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఉందని ఈడీ తేల్చిందన్నారు.ఒకవేళ కవిత పాత్ర లేకుంటే పది ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు.

 Tampering With Evidence Is A Crime..: Mlc Jeevan Reddy-TeluguStop.com

సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమేనని పేర్కొన్నారు.రాష్ట్ర హక్కుల సాధనలో కేసీఆర్ విఫలమైయ్యారని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube