మునుగోడు బరిలో టీ.టీడీపీ.. రేపు అభ్యర్థి పేరు ప్రకటన

మునుగోడు ఉపఎన్నిక బరిలో తెలంగాణ టీడీపీ నిలవనుంది.ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

 T.t.d.p. Candidate's Name Will Be Announced Tomorrow-TeluguStop.com

కాగా మునుగోడు పోటీలో నిలబడేందుకు అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ ఖరారు చేసింది.ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరును చంద్రబాబు రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

అనంతరం ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube