ఈనెల 22న స్వ‌తంత్ర వజ్రోత్స‌వాల ముగింపు వేడుక‌లు

ఈనెల 22న స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వేడుకల కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు తెలిపారు.ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుండ‌గా.

 Swatantra Vajrotsavala Closing Ceremony On 22nd Of This Month Details, Closing C-TeluguStop.com

సీఎం కేసీఆర్ హాజ‌రుకానున్నారు.వేడుక‌ల్లో భాగంగా 21వ తేదీన పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

తెలంగాణా జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయన్నారు.అదేవిధంగా ముగింపు సంద‌ర్భంగా క్రాక‌ర్ ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌నుంద‌ని వెల్ల‌డించారు.కార్యక్రమాలన్నీ దేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా ఉంటాయని వివరించారు.ఈ ముగింపు వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 20 వేలకుపైగా హాజరవుతారని కేశవరావు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube