ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాల్టీ ఫోటోలు షేర్ చేసిన సుందర్‌ పిచాయ్!

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాల్టీ అంటూ సుందర్‌ పిచాయ్ ఆ పోస్ట్ ను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసాడు.

ఇంకా ఆ ఫొటోలో నిజ జీవితంలో జరిగే విషయాలు, సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వాటి మధ్య ఇంత తేడా ఉంటుంది అంటూ అందులో పోస్ట్ చేశాడు.ఇంకా ఒక ఫొటోలో జూమ్ చేసి తీసినట్టు.

ఇంకా ఆ ఫోటో కోసం అతను నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది.మరో ఫొటోలో ఫుల్‌ షాట్‌లో కెమెరా వెనకల తన ఫోన్‌ను చూస్తూ కనిపిస్తాడు.

ఇంకా ఈ ఫోటో ద్వారా కెమెరా ముందు కనిపించే వ్యక్తికి అసలైన వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉంటుందని ఆ రెండు ఫోటోలను షేర్ చేశాడు.అయితే సుందర్‌ పిచాయ్ కంటే ముందు కూడా ఎంతోమంది ఇలాంటి ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఈ ఫోటోనే ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

ఇంకా ఈ ఫోటో కిందా ఎఫ్‌సీ బార్సిలోనా కూడా కామెంట్ చేసింది.మీరు మా టీమ్‌లో ఉన్నందుకు గర్వంగా ఉంది అంటూ పేర్కొంది.

దీంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు