ఒక్క నిమిషం ఆగి ఉంటేనా? వైరల్ అవుతున్న వీడియో

నిర్లక్ష్యం అనేది ఎంత ప్రమాదకరమో అనేది మనకు ఎదురైన సంఘటనల వల్ల కావచ్చు, ఇతరులకు ఎదురైన అనుభవాల కావచ్చు మనకు అవగతమవుతుంది.

ముఖ్యంగా ప్రయాణ సమయాలలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఎటువంటి ప్రమాదాలయినా మన నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఎదుటి వారి నిర్లక్ష్యం వల్ల కావచ్చు ప్రమాదాలనేవి జరుగుతాయి.కొంచెం మనం చాకచక్యంగా వ్యవహరించి నెమ్మదిగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తే ప్రాణాలే పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

ఇక ముఖ్యంగా ఇటువంటి సంఘటనల గురించి చెప్పుకోవలసిన సమయం వచ్చినప్పుడు ముఖ్యంగా రైలు ప్రమాదాలు అనేవి చాలా మట్టుకు ప్రయాణీకుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతూ ఉంటాయి.తాజాగా అలా నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ట్రైన్ ఎంతో దూరంలో ఉందనుకొని పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తే చివరకు ఆమె ప్రాణాలే పోయాయి.ఒక్క నిమిషం ఆగి ఉంటే ఆ మహిళ ప్రాణాలు దక్కేవి.

Advertisement

ఓపిక అనేది మనకు మేలు చేస్తుంది కాని నష్టం చేకూర్చదు అనేది మనం ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు.మీరూ చూడాలని ఆసక్తిగా ఉన్నారా.

ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి.

Advertisement

Click to Watch Video Here..

తాజా వార్తలు