విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా..

విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా.శారదా పీఠంలో శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న మంత్రి రోజా.రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న రోజా.రోజా కామెంట్స్.శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.నేను ఎక్కువగా దేవాలయాలకు పోసిటివ్ ఎనర్జీ కోసం వెడుతూ ఉంటా.

 State Minister Rk Roja Visited Visakha Sri Sarada Peetha , Visakha Sri Sarada Pe-TeluguStop.com

ఎందుచేతనంటే సినీ రాజకీయ నాయకులపై అనేకమంది నెగెటివ్ ఎనిర్జీ ఎక్కువగా వుంటూ ఉంటాయి.అటువంటి దృష్టి పోవాలంటే భగవంతుడి భగవంతుడిని దర్శించుకోవాలి.

రోజా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube