ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష ప్రారంభం

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖిమ్ పూర్ లో దీక్ష చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు తన కార్లతో తొక్కించి హత్య చేసిన సంఘటన పై నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు దీక్ష చేపట్టిన కాంగ్రెస్.

ఆజయ్ మిశ్రా ను వెంటనే మంత్రి పడవి నుంచి తొలగించాలని డిమాండ్.

దీక్షలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్, అధికార ప్రతినిధులు మానవతా రాయ్, సుధీర్ రెడ్డి, రవళి రెడ్డి, ఫిషేర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, సేవాదల్ ఛైర్మన్ ప్రసాద్ తదితరులు.దీక్షకు హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్ తదితరులు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తాజా వార్తలు