థాయ్లాండ్లో కాల్పుల కలకలం చెలరేగింది.నాంగ్ బులాలామ్ పూలోని ప్రీ స్కూల్ చైల్డ్ డేకేర్ సెంటర్ లో ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో సుమారు 31 మంది మృతిచెందగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను ఆస్పత్రికి తరలించారు.కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని, మృతుల్లో చిన్నారులు, పెద్దలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.