థాయ్‎లాండ్‎లో కాల్పుల కలకలం.. 31 మంది మృతి

థాయ్‎లాండ్‎లో కాల్పుల కలకలం చెలరేగింది.నాంగ్ బులాలామ్ పూలోని ప్రీ స్కూల్ చైల్డ్ డేకేర్ సెంటర్ లో ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో సుమారు 31 మంది మృతిచెందగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులను ఆస్పత్రికి తరలించారు.కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని, మృతుల్లో చిన్నారులు, పెద్దలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

స్కూల్‌కు లేటుగా వచ్చిందని టీచర్‌ను చావబాదిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్..