ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలపై సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఫలితాలపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.

 Shashi Tharoor's Key Comments On Election Results-TeluguStop.com

నిన్న లేఖ ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని చెప్పారు.తమకున్న అభ్యంతరాలపై పార్టీ అధిష్టానం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని తెలిపారు.

అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై మల్లికార్జున ఖర్గే భారీ ఆధిక్యతతో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఖర్గేకు 7897 ఓట్లు రాగా, శశిథరూర్ కు 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయితే అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని శశిథరూర్ ఆరోపించారు.ఉత్తర్ ప్రదేశ్ లో పోలైన ఓట్లు ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ.

పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube