రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం నుంచి తుమ్మలూరు గేట్,రాచూలూరు గేట్,బైరాగి గూడ గేట్,లేమూర్ గేట్,లేమూర్, ఆగర్ మియా గూడ ఆరో రోజు వైఎస్ ఆర్ టి పీ అద్యక్షురాలు వైస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.
తుమ్మలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్,మధ్యాహ్న భోజనంను పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడుతూ.మధ్యాహ్న భోజనం బాగుంటుందా అని,బోధన అర్థం అవుతుందా అని విద్యార్థులను అడిగారు.
మరుగుదొడ్లు లో దుర్వాసన వస్తుండడం తో అసహనం వ్యక్తం చేశారు.గ్రామంలో మహిళలను పలకరిస్తూ.
మీ కుటుంబంలో యువకులకు కొలువులు వచ్చాయా,అసర ఫించన్లు వస్తున్నాయని మహిళలను పలకరిస్తూ.పాదయాత్ర కొనసాగుతుంది
.