60 యేళ్ళు కలిసి బతికారు.. చావులో కూడా కలిసి ఆమె పోవాలనుకుని, ఎంత పని చేసిందో తెలుసా?

ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన ముడా నమ్మకం సతీ సహగమనం.ఈ ముదనమ్మకం ను పోగొట్టేందుకు ఎంతో మండి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు.

కల క్రమేణా సతీ సహగమనం వంద శాతం పోయింది.సతీ సహగమనంలో భాగంగా భర్త చనిపోతే, భార్య ఆ భర్త చిటిపై పది చనిపోవాలి.

స్వాతంత్ర్యం రాక ముందు వరకు కూడా దేశంలో ఇలాంటివి ఉండేవి.కానీ ఇప్పుడు ఇలాంటివి కంటికి కూడా కనిపించవు.

భార్త చనిపోతే, నెల రోజులకే కొందరు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.

Advertisement

భర్త చనిపోవాలని కోరుకునే వారున్నా ఈ రోజుల్లో తన భర్త చనిపోతే ఆయనతో చనిపోయేందుకు సిద్దం అయ్యింది.70 సంవత్సరాల ఆ బామ్మ తన భర్త చనిపోవడంతో జీవితమే వద్దు అనుకుంది.భర్త చితిలో తానుకూడా కలవాలని భావించి అందుకు గాను ప్రయత్నించింది.

అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.కానీ ఆమె ప్రయత్నం సఫలం కాలేదు.

ఆమెను కాపాడిన స్థానికులు మరో సారి కూడా ఆమె చనిపోయేందుకు ప్రయత్నించిందని చెబుతున్నారు.

ఉత్తర ప్రదేశ్ బందా జిల్లా కు చెందిన నారాయిని తహసిల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.భర్త చనిపోయిన తాను బతకలేనని, తనను చవానివ్వాలని కుటుంబ సభ్యులను కోరింది.దాంతో వారు కూడా ఆమెను చనిపోయేందుకు ఒప్పుకున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయితే పోలీసులు మాత్రం విషయాన్ని తెలుసుకుని వెంటనే అక్కడకు వెళ్ళి బామ్మను చితిలో పడకుండా అడ్డుకున్నారు.ఇంకా ముడనమ్మకాలు ఏంటి అంటూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

Advertisement

ఆ బామ్మ మాత్రం తనకు బతకాలని లేదని, తన భర్తతో 60 ఏళ్ళు కలిసి బతికాను, ఆయన లేకుండా ఉండలేను.

తాజా వార్తలు