హన్మకొండ జిల్లాలో ఏసీబీకి చిక్కిన సంగెం ఎమ్మార్వో

హన్మకొండ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది.రూ.40 వేలు లంచం తీసుకుంటూ సంగెం తహశీల్దార్ రాజేంద్రనాథ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

తాజా వార్తలు