ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన సజ్జల

AP: విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల ఈ మేరకు ప్రకటన చేశారు.

 Sajjala Ramakrishna Reddy Announced Three Candidates For Assembly Elections,sajj-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube