ఆర్టీసీ విలీనాన్ని రాజకీయం చేస్తున్నారు..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణలో ఆర్టీసీ విలీనాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరిన క్లారిటీ అంశాలను సీఎస్ ద్వారా ఇస్తే మంచిదని పేర్కొన్నారు.

 Rtc Merger Is Being Politicized..: Mlc Jeevan Reddy-TeluguStop.com

గవర్నర్ సీఎస్ ను పిలిచి వివరణ కోరవచ్చని తెలిపారు.ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడటం మంచిదే కానీ సీఎస్ తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

ఈ క్రమంలో ప్రభుత్వం సీఎస్ ను పంపించి గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాలని పేర్కొన్నారు.అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని వెల్లడించారు.

అదేవిధంగా సెప్టెంబర్ 1న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube