అదానీ గ్రూప్ వ్యవహారంపై ఆర్బీఐ ఫోకస్..!

RBI Focus On Adani Group's Affairs..!

సంచలనంగా మారిన అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది.ఈ క్రమంలో అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై వివరాలు ఇవ్వాలని పలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

 Rbi Focus On Adani Group's Affairs..!-TeluguStop.com

అదానీ గ్రూపులలో బ్యాంకులకు 37 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే.ద్రవ్యసంస్థల నుంచి 11 శాతం రుణాలతో పాటు ఇంటర్ గ్రూప్ నుంచి 12- 13 శాతం అదానీ గ్రూప్ లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఆ సంస్థకు పీఎన్బీ రూ.7 వేల కోట్లు రుణం ఇచ్చింది.అయితే అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube