ఆ విషయంలో పూరీపై కన్నేసిన రమ్యకృష్ణ... అదేంటంటే?

కొన్ని కొన్ని అవకాశాలు మన ముందుకు వచ్చినప్పుడు వాటిని లైట్ తీసుకుంటే, మనం ఆ అవకాశం యొక్క ప్రాధాన్యత ఆ అవకాశాన్ని కోల్పోయాక బాధపడతాం.

ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా గొప్పగా మారుతుందో తెలియదు.

అందుకే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటారు.ఇక అసలు విషయం లోకి వెళ్తే పూరీ జగన్నాథ్ యొక్క సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి పూరీ కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.

అయితే ఈ నిర్మాణ సంస్థను స్థాపించడానికి ముందు దర్శకుడు కృష్ణవంశీ, నటి రమ్యకృష్ణ దంపతులతో పూరీ జగన్నాథ్ సంప్రదించారు.అయితే పూరీ వారితో కలిసి నిర్మాణ సంస్థలో భాగస్వాములవుదామని అనుకున్నారట.

కాని ఆ తరువాత ఛార్మీతో కలిసి పూరీ కనెక్ట్స్ ను స్థాపించిన విషయం తెలిసిందే.  ఇక అప్పటి నుండి హిట్ ట్రాక్ ఎక్కాడు పూరీ జగన్నాథ్.

Advertisement

పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలో రూపొందించిన రామ్ హీరోగా చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్.తాజాగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

పూరీ జగన్నాథ్ తో ప్రస్తుతం ఛార్మీ ఉన్న స్థానంలో నేనే ఉండేదాన్ని .కొన్ని కారణాల వలన మిస్ అయ్యా అని నటి రమ్యకృష్ణ తెలిపింది.పూరీ సినిమాలో ఆఫర్ వస్తే తప్పక నటిస్తానని రమ్యకృష్ణ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు