మా డీఎన్ఏలోనే రాముని సందేశం ఉంది..: మల్లు రవి

బీజేపీపై కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి తీవ్రంగా విమర్శలు చేశారు.రాముడిని బీజేపీ గుర్తించినట్లు చేస్తుందన్నారు.

అయితే తమ డీఎన్ఏలోనే రాముని సందేశం ఉందని తెలిపారు.ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని మల్లు రవి పేర్కొన్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.అలాగే రాష్ట్రంలో మొత్తం 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని మల్లు రవి తెలిపారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు