నితిన్ రీమేక్ లో రకుల్... 

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు

చంద్రశేఖర్ ఏలేటి

బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన టువంటి అంధాదున్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడు.

అంతేకాక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ పెద్దల సమక్షంలో చిత్రీకరణ పనులు కూడా ప్రారంభించారు.అయితే తాజాగా ఈ చిత్రంలో

నితిన్

సరసన నటించేందుకుగానూ టాలీవుడ్ గ్లామర్ డాల్

రకుల్ ప్రీత్ సింగ్

ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని తొందర్లోనే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.అంతేకాక ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి విలన్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే ముందుగా ఈ విలన్ పాత్రలో నటించేందుకు  సీనియర్ హీరోయిన్

టబు

 ని సంప్రదించగా ఆమె పారితోషికం విషయంలో కొంచెం ఎక్కువగా డిమాండ్ చేసిందని అందువల్లనే యాంకర్ అనసూయ ని తీసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు మే నెల నుంచి వరుస షెడ్యూళ్లతో ప్రారంభం కాన్నాయి.

Advertisement

అందువల్ల ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సన్నాహాలు చేన్నాడుస్తు.

ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?
Advertisement

తాజా వార్తలు