జగన్ ప్రభుత్వం ఇటీవల అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అగ్ర కులాల లో వెనుకబడి ఉన్నవారికి వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ కలిగినవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను వర్తింపజేస్తూ బుధవారం రాత్రి జీవో జారీ చేయడం జరిగింది.
ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఈ రిజర్వేషన్ అమలయ్యేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లపై రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు.103 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు ఐదు శాతం కాపులకు మిగతా ఐదు శాతం అగ్రకులాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.సీఎం జగన్ కి తాజాగా రఘురామకృష్ణంరాజు లెటర్ రాయడం జరిగింది.
ఈ రీతిగా ప్రభుత్వం వ్యవహరిస్తే మిగిలిన కులాల వారికి ఎటువంటి అభ్యంతరం ఉండదని.జగన్ కి రఘురామ కృష్ణంరాజు సూచించారు. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy