యాదాద్రిలో రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ

యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.కోతులాపురంలో రాజగోపాల్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును స్థానికులు అడ్డుకున్నారు.

 Protest For Rajagopal Reddy In Yadadri-TeluguStop.com

తమ గ్రామానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.నిరసన జ్వాలలు చెలరేగడంతో రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు.

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube