ఆత్మహత్య చేసుకోబోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు..

ఆత్మహత్య చేసుకోబోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Sirsilla )తంగళ్ళపల్లి మానేరు నదిలో మునిగి ఆత్మహత్య చేసుకోబోయిన తంగళ్ళపల్లి ఇందిరానగర్ కు చెందిన ఏళ్లోల్ల చంద్రవ్వ(85) అనే వృద్ధురాలు.

మానేరు బ్రిడ్జి( Manair Bridge )పై నుండి వెళ్తూ అటు వైపు చూసి ఆమెను కాపాడడానికి వెళ్లిన కానిస్టేబుల్ నరేందర్.నదిలో ఉన్న చంద్రవ్వను బయటకు తీసుకొచ్చిన తంగళ్ళపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు,కానిస్టేబుల్ నరేందర్.

జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోబోయినట్లు పేర్కొన్న చంద్రవ్వా.వృద్ధురాలిని కాపాడిన ఎస్సై వెంకటేశ్వర్లు,కానిస్టేబుల్ నరేందర్ లను అభినందించిన పలువురు గ్రామస్థులు,జిల్లా ఎస్పీ.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News