ప్యాకేజి ఎంత బాగుంటే ఏం ఉపయోగం.. సిరీస్ మొత్తం అట్టర్ ప్లాప్!

ప్రస్తుతం సినిమాలకంటే వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి ప్రేక్షకులకు.ఎక్కువగా లవ్ స్టోరీ కి సంబంధించిన కథలు రావడమే కాకుండా.

చాలా వరకు స్టార్ నటులతో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి.ఇదిలా ఉంటే చాలామంది నటీనటులు కూడా వెబ్ సిరీస్ లకు బాగా ఆసక్తి చూపుతున్నారు.

టాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించగా అందులో తన హాట్ నెస్ ని బయటకు తీసుకొచ్చింది.ఆ సిరీస్ తో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది.

కియారా అద్వానీ తీసిన సిరీస్ లస్ట్ స్టోరీ.ఈ సిరీస్ హిందీలో మంచి విజయాన్ని సాధించుకోగా.

Advertisement

మిగతా భాషల్లో కూడా ఈ సిరీస్ ను తీయాలని నెట్ ఫ్లిక్స్ ప్రయత్నించింది.అంతేకాకుండా మిగతా భాషల్లో కూడా మంచి సెటప్ తోనే ఏర్పాట్లు చేసింది.

ఇదే కాకుండా నాలుగు కథలకి నలుగురు క్రేజీ డైరెక్టర్ లను కూడా సెలెక్ట్ చేయగా.ఆ సిరీస్ కు పిట్టకథలు అని పేరు కూడా పెట్టారు.

పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్, అలా మొదలైంది ఫేమ్ డైరెక్టర్ నందిని రెడ్డి, ఘాజి సినీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి లతో ఈ సిరీస్ ను మొదలుపెట్టారు.

అంతే కాకుండా ఇందులో నటించే నటీనటులను కూడా స్టార్ రేంజ్ లో ఎన్నుకోగా అందులో శృతిహాసన్, అమలాపాల్, మంచు లక్ష్మి, ఈషా రెబ్బ, జగపతిబాబు, సత్యదేవ్ లను ఎంపిక చేసుకొని పిట్టకథలను తెరకెక్కించారు.చూడటానికి ఇందులో ప్యాకేజ్ ఎంత బాగున్నా లోపల మాత్రం మేటర్ లేదంటూ విడుదలైన రోజే ప్రేక్షకులు కనిపెట్టారు.దీంతో నెట్ ఫ్లిక్స్ వాళ్లు అనుకున్నంత రిజల్ట్ రాలేకపోయేసరికి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

డైరెక్టర్స్ అనుకున్న రెస్పాన్స్ అయితే అసలా దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని.దీంతో ప్యాకెట్ ఎంత బాగుంటే ఏంటి యూజ్ అని అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు