ప‌బ్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల‌ను మేజ‌ర్లుగా గుర్తించాలని పిటిష‌న్‌

హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టించిన జూబ్లీహిల్స్ ప‌బ్ గ్యాంగ్ రేప్ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది.మైన‌ర్ బాలిక‌పై ఐదుగురు మైన‌ర్ల‌తో పాటు ఓ యువ‌కుడు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే.

 Petition To Recognize The Accused As Majors In The Pub Gang Rape Case-TeluguStop.com

ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాంప‌ల్లి కోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డ ఐదుగురు మైన‌ర్ల‌ను మేజ‌ర్లుగా గుర్తించాల‌ని పిటిష‌న్ లో కోరారు.నిందితులంద‌రికీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో నాంప‌ల్లి కోర్టు పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube