ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి

శిధిలావస్థ ఇళ్లలో నివసిస్తున్న వారు ఖాళీ చేసి వర్షాలు విలిషేదాకా తన ఫంక్షన్ హాల్ లో నివాసం ఉండండి.

భోజనవసతులు ఏర్పాటు చేశాను ఎల్లారెడ్డిపేట ( Ellareddypet ) గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ).

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు శిథిలవస్తలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకుండా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు తన ఫంక్షన్ హాల్లో ఉండవచ్చునని, భోజన వసతి పాటు అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేస్తానని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వెళ్ళడించారు.

అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తికి రెండు లక్షల రూపాయల జరిమానా : సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి

Latest Rajanna Sircilla News