సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్ లు..!!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన సమావేశాలలో పబ్లిక్ సమావేశాలలో పెత్తందారులకు.పేదవాడికి జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్యానించడం తెలిసిందే.

క్యాస్ట్ వార్ కాదు ఇది క్లాస్ వార్.అనీ అన్నారు.

దీంతో జగన్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.దేశంలో అత్యంత సంపన్న సీఎం "క్లాస్ వార్" గురించి మాట్లాడటం దౌర్భాగ్యం అంటూ.

పోస్ట్ పెట్టి తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఏపీ సీఎం అని అన్నారు.

Advertisement

ఏపీ ప్రజలు వైసిపి రాజ్యానికి బానిసలుగా తయారయ్యారని విమర్శించారు.

‘‘భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు, ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉంది.నిజంగా క్లాసిక్!.వైసీపీ ఏపీలోని పేదలను సామాన్యతతో సంతృప్తిగా ఉండేలా చేసింది.

వారి జీవితాలు, గౌరవం, శ్రమ కొన్ని వందల డబ్బులకు అమ్ముడుపోయాయి.రాష్ట్రంలో మిడిల్ క్లాస్ అత్యంత నిర్లక్ష్యం.

వైసీపీ వారిని టాక్స్ పేయింగ్ మూగ సేవకులుగా పరిగణిస్తోంది.వైసీపీ ఆంధ్రాకి పెట్టుబడుల గలాక్సీ తీసుకురాగలిగినప్పుడు .దావోస్ ఎవరికి కావాలి.మన ఐటీ, పరిశ్రమల మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్, చాయ్ పాయింట్లను ప్రారంభించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారు.ఇది మరో క్లాస్ చట్టం!’’.

Advertisement

అంటూ జగన్.పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు.

తాజా వార్తలు