తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం చెలరేగింది.ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను అంటించినట్లు తెలుస్తోంది.

 Once Again There Is A Stir Of Leaflets In Tadipatri-TeluguStop.com

ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది.ఈ నేపథ్యంలో వైసీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నాయి.

అయితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర ఎందుకు ఆలస్యం అయిందంటూ కరపత్రాలలో ప్రశ్నించారు.అదేవిధంగా నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పుకునేందుకు ఏమీ లేదంటూ వెలసిన కరపత్రాలు స్థానికంగా కలకలంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube