50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేష్.ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ ( Nara Lokesh )కుడి భుజానికి గాయం.
అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర( Padayatra 0 కొనసాగిస్తున్న లోకేష్.ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా తగ్గని నొప్పి.
50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడం తో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచన.నంద్యాల( Nandyala ) పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ కి చేరుకున్న నారా లోకేష్.
కుడి భుజానికి ఏంఆర్ఐ స్కాన్ చేస్తున్న డాక్టర్లు.