రికమండేషన్ ఆర్టిస్టులు ఉండరు..: పోసాని కృష్ణమురళీ

ఏపీలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు ప్రారంభం అయ్యాయి.గుంటూరులో జరిగిన నాటకోత్సవాల ప్రారంభ సభలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.అర్హులైన కళాకారులకే అవార్డులు ఇస్తామని చెప్పారు.

గతంలో మాదిరి రికమండేషన్ ఆర్టిస్టులు ఉండరని స్పష్టం చేశారు.అలాగే ఎవరో రాసిచ్చినా పేర్లను విజేతలుగా ప్రకటించే పద్ధతి లేదని పేర్కోన్నారు.

వచ్చే సంవత్సరం నుంచి వీధి నాటకాలకూ అవార్డులు అందజేస్తామని తెలిపారు.

Advertisement
కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !

తాజా వార్తలు