YCP Rebel MLCs : వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..!!

ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై( YCP Rebel MLCs ) అనర్హత వేటు పడింది.ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు( Legislative Council Chairman Moshen Raju ) అనర్హత వేటు వేశారు.

 No Disqualification On Ycp Rebel Mlcs-TeluguStop.com

రామచంద్రయ్య,( Ramachandraiah ) వంశీకృష్ణ యాదవ్( Vamsikrishna Yadav ) వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

తరువాత వంశీకృష్ణ జనసేన పార్టీలోకి( Janasena ) వెళ్లగా రామచంద్రయ్య టీడీపీలోకి( TDP ) మారారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇచ్చి విచారణ జరిపిన మండలి ఛైర్మన్ మోషెన్ రాజు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసినట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube