మంత్రి ఆదిమూలపు సురేష్ పంపిణీ చేయనున్న 1860 టిడ్కో గృహాలను నిమ్మల రామానాయుడు పరిశీలించారు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రేపు మంత్రి ఆదిమూలపు సురేష్ పంపిణీ చేయనున్న 1860 టిడ్కో గృహాలను ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూవైసీపి నాయకులు టిడ్కో ఇండ్ల నిర్మాణంలో అసత్యాలు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

 Nimmala Ramanaidu Inspects 1860 Tidco Houses To Be Distributed By Minister Adimu-TeluguStop.com

టిడిపి హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కోఇండ్లకు వైసీపి ప్రభుత్వం మూడు సంత్సరలు లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా పూర్తయిన ఇండ్లకు వైసిపి రంగులు వేసుకుని తాము నిర్మించినట్లు అసత్యాలు మాట్లాడుతున్నారున్నారు అసెంబ్లీ లో తాను అడిగిన ప్రశ్న కు సాక్షాత్తు అసెంబ్లీ అధికారులు 2019 నాటికి 3360 టిడ్కోఇండ్లు పూర్తయ్యాయని సమాధానం ఇచ్చారన్నారు.టిడిపి హయాంలో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులతో కలసి తాను చేసిన పోరాటాలకు మూడు సంవత్సరాలుకు అయినా ప్రభుత్వం దిగి వచ్చి లబ్ధిదారులకు1860 ఇండ్లు పంపిణీ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

మిగతా ఇండ్లు కూడా పూర్తి చేసి లబ్ధి దారులకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube