ఆయన శవం పక్కన నందిని రాయ్ డ్యాన్స్.. వీడియో వైరల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా నందినీ రాయ్ నటిగా, మోడల్ గా మంచి పేరును సొంతం చేసుకున్నారు.040 అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ తాజాగా ఒక వీడియోకు డ్యాన్స్ చేయగా ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పోసాని కృష్ణమురళి శవానికి దండలు వేసి ఉండగా నందినీ రాయ్ జగమే తంత్రం సినిమాలోని మాస్ బీట్ కు అదిరిపొయే స్టెప్పులు వేశారు.

నందినీరాయ్ ఊరమాస్ డ్యాన్సుల స్టెప్పులకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.మరోవైపు నందినీ రాయ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఆమె తాజాగా ఆహా ఓటీటీలో రిలీజైన ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ లో నటించారు.

ఈ వెబ్ సీరీస్ షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ మూమెంట్స్ అంటూ నందినీ రాయ్ ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం.ధనుష్ మాస్ బీట్ కు స్టెప్పులేయడంతో ఈ బ్యూటీ ధనుష్ ను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం.

ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్ లో పోసాని చనిపోయే సన్నివేశం ఉండగా జగమే తంత్రం మూవీలో మురుగేషన్ పాత్ర చనిపోయిన సమయంలో వచ్చే మ్యూజిక్ తో నందినీ రాయ్ సరదాగా వీడియో చేయగా ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉండటం గమానార్హం.నందినీ రాయ్ షేర్ చేసిన ఈ వీడియో గురించి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.కొంతమంది నందినీ రాయ్ డ్యాన్స్ వీడియో గురించి పాజిటివ్ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సాధారణంగా ఎవరైనా చనిపోతే అక్కడ ఏడుపుగోలలు ఎక్కువగా ఉంటాయి.కానీ నందినీ రాయ్ మాత్రం అంతకుమించిన సంతోషం ఏముంటుందనే భావన కలిగే విధంగా స్టెప్పులు వేయడం గమనార్హం.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు